పోలీస్‌ బృందంపై దాడికి పాల్పడ్డవారిలో 42 మంది అరెస్ట్‌
పోలీస్‌ బృందంపై దాడి చేసిన 150 మందిలో 42 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బరేలీ జిల్లా కరంపూర్‌ చౌదరి ప్రాంతం ఇజ్జత్‌నగర్‌లో గడిచిన సోమవారం రాత్రి లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు ఇద్దరు పోలీసులు వెళ్లారు. వీరిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకు…
గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి : మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి కరోనా వైరస్ రాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని, కోవిడ్- 19 వ్యాధి లక్షణాల పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాలయాల అధికారులు, ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలిచ్చారు.  నేడు…
తక్కువ ధరకే శానిటైజర్‌..తెలంగాణ రీసెర్చ్‌ స్కాలర్‌ ప్రతిభ
కరోనా వైరస్‌ ప్రభావంతో ఇపుడు హ్యాండ్‌ శానిటైజర్ల ప్రాధాన్యత మరింత పెరిగిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌కి మందు లేకపోవడం..నివారణ ఒక్కటే అందరిముందున్న మార్గం కావడంతో పరిశుభ్రత కోసం హ్యాండ్‌ శానిటైజర్లను వాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఐఐటీ-హైదరాబాద్‌కు చెందిన రీసెర్చ్‌ కాలర్‌ తక్కువ ఖర్చు…
రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవీకాలం పొడగింపు
రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూపాల్‌రెడ్డి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన పదవీకాలం పొడగింపుపై లోక భూపాల్‌రెడ్డి స్పందించారు. పదవీకాలం పెంచడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సమయం…
అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలు ఒకే గొడుగుకిందకు: సీఎం కేసీఆర్‌
సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలను ఒకే గొడుగు క్రిందికి తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన అనంతరం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు నె…
జస్టిస్ ఫర్‌ దిశ.. మిన్నంటుతున్న నిరసనలు
జస్టిస్ ఫర్‌ దిశ.. మిన్నంటుతున్న నిరసనలు జస్టిస్ ఫర్‌ దిశ అంటూ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. దిశకు మద్దతుగా సామాన్యులు, మహిళలు, యువత అంతా ముందుకు కదులుతున్నారు. నిందితులను నడి రోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దిశ దారుణ హత్యపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. …
Image